Tag: bjp

రాష్ట్రం ఆర్థిక దివాలాకు ఈటల రాజేందరే కారణం: కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని…

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు..!

వేదన్యూస్ – జహీరాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీలో భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు చేరారు. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన సీడీసీ మాజీ చైర్మన్ ఉమకాంత్ పటేల్ , సహాకార సంఘం మాజీ…

తెలంగాణ ప్రజలకు కేంద్రం శుభవార్త..!

వేదన్యూస్ – ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన అనుమతిచ్చింది. ఫౌర విమాన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను జారీ చేసింది. ఈ…

ఘనంగా బీజేపీ రాష్ట్ర నేత చల్లా నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు

వేద న్యూస్, వరంగల్: కాటారం మండలకేంద్రంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు బండం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ లో కేక్ కట్…

రైతు రుణమాఫీ అట్టర్ ఫ్లాప్

బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శి సందీప్ సగం మందికి కూడా రూ.2 లక్షల ‘మాఫీ’ కాలేదని విమర్శ ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రూ.2…

‘ఇల్లందకుంట’ దశ-దిశ మారేదెప్పుడో?

అభివృద్ధికి ఆమడ దూరంలోనే మండలకేంద్రం! అద్దె భవనాల్లో ఆఫీసులు..అపర భద్రాద్రిని మరింత డెవలప్ చేసేదెప్పుడు? పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం అందుబాటులో రోడ్డు, రైలు మార్గాలు..మౌలిక వసతులు మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్థానికంగా చక్కటి అవకాశాలు, అభివృద్ధి జరుగుతుందనే వాదన హుజూరాబాద్…

బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఈటల?

మరోసారి కరీంనగర్ జిల్లాకే కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి!? దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు సెగ్మెంట్‌ ఎంపీగా గెలిచిన రాజేందర్ సిట్టింగ్ ఎంపీ..సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ స్థానంలో సత్తా చాటిన నేత ఈటలను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే స్వాగతిస్తానన్న ప్రస్తుత ప్రెసిడెంట్…

రైతు సంక్షేమమే కేంద్రప్రభుత్వ లక్ష్యం

కేంద్రమంత్రి సోమన్న జమ్మికుంట కేవీకే ‘పీఎం కిసాన్’ కార్యక్రమానికి హాజరు వేద న్యూస్, జమ్మికుంట: రైతు సంక్షేమమే లక్ష్యంగ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. మంగళవారం…

పీఎంగా మూడోసారి మోడీ..లాలపల్లిలో బీజేపీ సంబురాలు

వేద న్యూస్, ఎలిగేడు: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.…

అరుణాచల్‌ ప్రదేశ్ లో అధికారం మళ్లీ బీజేపీదే.. 

వేద న్యూస్, డెస్క్ : మొత్తం – 60 అసెంబ్లీ స్థానాలు బీజేపీ -46 నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ – 5 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – 3 పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ – 2 కాంగ్రెస్ – 01…