శాంతి భారతీయుల సహజధర్మం
సమాజంలో శాంతి స్థాపనకు మీడియా పాత్ర కీలకం రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే బ్రహ్మకుమారీస్ నేషనల్ మీడియా కాన్ఫరెన్స్కు హాజరు సమాజంలో శాంతి స్థాపనకు, ఐక్యత, విశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే పేర్కొన్నారు.…