కారుకు నిప్పు అంటించిన గుర్తుతెలియని వ్యక్తులు
వేద న్యూస్ , గంగాధర: గంగాధర మండలంలోని మధురనగర్లో శనివారం అర్ధరాత్రి ఓ కారుకు మంటలు అంటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక నివాసి మోతె శ్రీహరి రెడ్డి తన కారును ఇంటి పక్కనే పార్క్ చేయగా, రాత్రి సుమారు 11:30 గంటల…