విద్యుత్ సరఫరా,పునరుద్ధరణ చర్యలను పరిశీలించిన సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
వేద న్యూస్, హన్మకొండ : మొంథా తుపాను ప్రభావంతో కుండపోతగా కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ నయింనగర్ ప్రాంతంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్ సరఫరాపరిస్థితులను, పునరుద్ధరణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఫీల్డ్…