దుర్గ మాత సేవా సమితి కమిటీ సభ్యుల నూతన కార్యవర్గం ఎన్నిక
వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మాల్కపూర్ గ్రామంలో శ్రీ దుర్గ మాత సేవా సమితి కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నూతన కార్య వర్గాన్ని ఎన్ను కు న్నారు . అధ్యక్షులుగా బొంగోని ప్రసాద్, ఉపాధ్యక్షులుగా చాంద్, కోశాధికారిగా…