Tag: Congress

డీసీసీ అధ్యక్షుడు అయూబ్ ను ఘనంగా సన్మానించిన రచ్చ రవి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ రాయపుర లోని ప్రముఖ నటుడు, హాస్యనటుడు మరియు వరంగల్ మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ రచ్చ రవి నివాసంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎండీ ఆయుబ్ ని ఘనంగా సన్మానించడం…

ఆవిర్భావ దినోత్సవమును మరిచిన అధికార పార్టీ నేతలు!?

ఆవిర్భావ దినోత్సవమును మరిచిన అధికార పార్టీ నేతలు అధికారం లేనప్పుడు ఎగిరిన కాంగ్రెస్ జెండా నాడు ఎగిరిన పార్టీ జెండా. నేడు ఏది? వేద న్యూస్, చొప్పదండి : చొప్పదండి పట్టణ పరిధిలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న కాంగ్రెస్…

తనుగుల పాలకవర్గానికి ప్రణవ్ సన్మానం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలం తనుగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ జెక్కే కిరణ్ ,ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్ , గౌరవ వార్డు సభ్యులకు.. హుజురాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శుభాకాంక్షలు తెలియజేసి సన్మానం…

అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది

– కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి వేద న్యూస్,శాయంపేట: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి…

దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్ధవెల్లి లోని దత్తాత్రేయ స్వామి వారిని పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాట్లాడుతూ…

ఇంటింటా కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం

వేద న్యూస్, రుద్రూర్: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందూరి సునీత -చంద్రశేఖర్ సర్పంచ్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇంటింటా తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ పత్రాలను చూయిస్తూ…

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

– కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి వేద న్యూస్, శాయంపేట: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి కోరారు. శుక్రవారం శాయంపేట మండలం…

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది

– ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా…

సర్పంచ్ అభ్యర్థిగా మంజుల సుధాకర్, నామినేషన్

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తేరపాక మంజుల సుధాకర్, నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం కత్తేరపాక మంజుల సుధాకర్, మాట్లాడుతూ కోదురుపాక గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ఆదర్శ…

ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి

ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు వేద న్యూస్, టేక్మాల్: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ సూచించారు. ఎన్నికల నేపథ్యంలో…