డీసీసీ అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డికి సన్మానం
వేద న్యూస్ రుద్రూర్ : నూతన డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన కాటిపల్లి నగేష్ రెడ్డిని, నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణని, మాజీ డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డిని సోమవారం బాన్సువాడ బ్లాక్ (బి) కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్…