13న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
వేద న్యూస్, వరంగల్ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన యుద్ధం ఎవరి కోసం అను అంశంపై జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భాగస్వామ్య పార్టీల…