Tag: dalitha bandhu

దళితులు ఆందోళన చెందొద్దు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కుమార్ వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్: రెండో విడత ‘దళిత బంధు’ రాలేదని దళిత కుటుంబాలు ఆందోళన చెందొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కుమార్ అన్నారు. హుజురాబాద్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ…