అనుమతి లేకున్నా నడుపుతున్న విద్యా సంస్థలను మూసివేయాలి : ఎస్ఎఫ్ఐ
వేద న్యూస్, కరీంనగర్: భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ పట్టణంలో డిఐఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. పట్టణంలో పర్మిషన్ లేకుండా నడుపుతున్న జూనియర్ కళాశాలలనుమూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు…