మట్టి గణపతికి పూజలు..బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
వేద న్యూస్, కోరుట్ల ప్రతినిధి: వినాయక చవితి సందర్బంగా బుధవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమ నెలకొల్పి పూజలు జరిపారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ…