ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు వేద న్యూస్, మందమర్రి: ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరిగేలా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు,…