Tag: gandra suhasini tirupathibrao

పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణానికి చెందిన గండ్ర సుహాసిని- తిరుపతిరావు దంపతులు తమ కుమారుడు క్రితిక్ రావు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. పట్టణంలోని బొమ్మల గుడి శివాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కాగా, అన్ని దానాల్లో కెల్లా అన్నదానం…