డిజిటల్ మోసాలపై గంగాధర ఎస్ఐ ‘సైబర్ జాగ్రూక్త ’అవగాహన సదస్సు
వేద న్యూస్, గంగాధర: ‘సైబర్ జాగ్రూక్త దివస్’ సందర్భంగా గంగాధర మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ ఇంటర్మీడియట్ కళాశాలలో బుధవారం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగాధర ఎస్సై వంశీకృష్ణ హాజరై మాట్లాడారు. రోజు రోజుకూ పెరుగుతున్న…