Tag: govt

అర్ధరాత్రి వరకు అభ్యర్థుల రద్దీ.. 22 పంచాయతీలకు 506 నామినేషన్లు

కాసిపేట మండలంలో నామినేషన్ల హోరాహోరీ వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం మంగళవారం రాత్రివేళ పుంజుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు, అనుచరులు భారీ సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకూ…

‘వేద న్యూస్’ ఎఫెక్ట్.. ప్రాంతీయ నేత్ర వైద్యశాల బోర్డుపై పేరు మార్పు

వేద న్యూస్, వరంగల్: ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 5న ‘అగో ఇదేంది.. తెలంగాణలో ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రి’ శీర్షికన వార్తా కథనం ప్రచురితం కాగా, దానికి స్పందన వచ్చింది. వరంగల్…

జీవో నం.46ను తగలబెట్టిన బీసీ జేఏసీ నాయకులు

42%బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనీ డిమాండ్ వేద న్యూస్, ఆసిఫాబాద్ : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బిసి జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని…

అంగన్‌వాడీ సరుకులు అంగడిపాలు..గుడ్లు, ఇతరాల అమ్మకాలు.. టీచర్‌ ఇష్టారాజ్యం!

కాద్లూర్ అంగన్ వాడీ సెంటర్‌లో టీచర్‌దే రాజ్యం పిల్లలు, గర్భిణులకు ఇచ్చే గుడ్లు ,నిత్యవసరాలు అమ్మకం పట్టించుకోని అధికారులు వేద న్యూస్, టేక్మాల్: మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కాద్లూ ర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రం…

సీకేఎం ఆస్పత్రి సిబ్బంది చేతివాటం..స్కానింగ్‌కు డబ్బులు ఇవ్వకుంటే దూషణలు !

వేద న్యూస్ , వరంగల్: మధ్య తరగతి, నిరు పేద, సామాన్య ప్రజానీకం తమ అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఆశ్రయించే ప్రభుత్వ ఆస్పత్రులను అత్యంత పరిశుభ్రంగా ఉండేలా, మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం, సర్కారీ అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.…

సమయపాలన పాటించని తహశీల్దార్..! ఆఫీసర్ కోసం ప్రజల ప్రదక్షిణలు

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల తహశీల్దార్ సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారిగా పరిపాలనలో కీలక పాత్ర పోషించాల్సిన తహశీల్దార్ ఆఫీసుకు సమయానికి రావడం లేదని అంటున్నారు. దీంతో…

రుద్రూర్ లో వందేమాతరం గీతాలాపన

వేద న్యూస్, రుద్రూర్: వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వందేమాతరం సామూహిక గీతాలాపన చేశారు. ఈ సందర్బంగా ఎస్సై సాయన్న, బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. వందేమాతరం…

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

ఉపాధ్యాయులకు ఇస్తున్న వివిధ రకాల శిక్షణలను వెంటనే నిలిపి వేయాలి టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్ వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తపల్లి ,ముల్కనూర్,ముత్తారం కొత్తకొండ,…

కొడుకు సాకడం లేదని..మూడెకరాల భూమి సర్కారుకు.. మాజీ ఎంపీపీ లేఖ వైరల్

వేద న్యూస్, ఎల్కతుర్తి: కొడుకు సాకడం లేదని తండ్రి మూడెకరాల భూమిని సర్కారుకు అప్పజెప్పుతున్నట్టు పేర్కొన్న లేఖ సోషల్ మీడియాలో వైరలవుతోంది. లేఖ వివరాల ప్రకారం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రవాసి..గోలి శ్యాం సుందర్‌రెడ్డి (మాజీ ప్రజాప్రతినిధి-ఎల్కతుర్తి మాజీ ఎంపీపీ) తన సొంత…

అగో.. ఇదేంది.. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రి?

తెలంగాణ వచ్చి 11 ఏళ్లు అయినా బోర్డు మారలేదు ఆసుప త్రి బోర్డు చూస్తే ముక్కున వేలేసు కో వాల్సిందే నిర్వహణ మర్చిపోయారా? పట్టించుకోవట్లేదా? వేద న్యూస్, వరంగల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం ఎంతటి మహత్తరమైనదో…