Tag: Hanamkonda

అజాతశత్రువు ఆచార్య సి.శివ రామ కృష్ణారావు*

వేద న్యూస్, కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగంలో ఆచార్య సి.శివరామకృష్ణ రావు 10 సంవత్సరాల యాది సభను అర్థశాస్త్ర విభాగం సెమినార్ హాల్లో విభాగాధిపతి ఆచార్య సురేష్ లాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య సురేష్ లాల్…

డిసెంబర్ 12న ఇండక్షన్ ప్రోగ్రామ్

వేద న్యూస్ కేయూ క్యాంపస్: విశ్వవిద్యాలయ కాంపస్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక ఇండక్షన్ ప్రోగ్రాం ఎక్స్ ఫ్లోర్, ఎంగేజ్, ఎక్సెల్ కార్యక్రమ గోడపత్రికను గురువారం సాయంత్రం కేయూ కమిటీ హాల్‌లో జరిగిన విభాగాధిపతుల సమావేశంలో, వైస్‌ ఛాన్స్‌లర్ ఆచార్య కే.…

మత్స్య గిరీష్ ని సన్నిధిలో శబరిగిరీసునికి అభిషేకం

వేద న్యూస్,శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శబరిగిరీసుడు అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహానికి, వినాయకునికి కుమారస్వామికి బుధవారం ఉదయం పాలు, పెరుగు ,తేనె ,నెయ్యి ,పంచదార పంచామృతాలతో…

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా

బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి దుంపల సౌజన్య రత్నాకర్ రెడ్డి వేద న్యూస్, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామ ప్రజలు తనని ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆరేపల్లి గ్రామ…

వేద న్యూస్ చొరవతో వృద్ధురాలికి న్యాయం

కలెక్టర్ ఆఫీస్ కు బాధిత వృద్ధురాలితో పాటు వేద న్యూస్ – వెంటనే స్పందించిన ఆర్డిఓ – వృద్ధాశ్రమంలో వృద్ధురాలిని చేర్పించిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి – వేద న్యూస్ తెలుగు దినపత్రికకు అభినందన – ఇది అసలైన జర్నలిజం…

రైతు అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని

వేద న్యూస్, హనుమకొండ బ్యూరో: రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ,ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం కాజీపేట…

రైతు అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని

వేద న్యూస్, హనుమకొండ బ్యూరో: రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ,ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం కాజీపేట…

కొడుకు సాకడం లేదని..మూడెకరాల భూమి సర్కారుకు.. మాజీ ఎంపీపీ లేఖ వైరల్

వేద న్యూస్, ఎల్కతుర్తి: కొడుకు సాకడం లేదని తండ్రి మూడెకరాల భూమిని సర్కారుకు అప్పజెప్పుతున్నట్టు పేర్కొన్న లేఖ సోషల్ మీడియాలో వైరలవుతోంది. లేఖ వివరాల ప్రకారం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రవాసి..గోలి శ్యాం సుందర్‌రెడ్డి (మాజీ ప్రజాప్రతినిధి-ఎల్కతుర్తి మాజీ ఎంపీపీ) తన సొంత…

ఔదార్యాన్ని చాటుకున్న హన్మకొండ పోలీసులు.. ఏడాది చిన్నారిని సకాలంలో ఆస్పత్రికి తరలింపు

వేద న్యూస్, హన్మకొండ: ఫిట్స్‌ వచ్చి అపస్మారక స్థితికి చేరిన ఏడాది వయస్సు గల చిన్నారిని సకాలంలో హనుమకొండలోని బంధన్ ఆసుపత్రికి తరలించి హన్మకొండ పోలీసులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పద్మాక్షి గుట్ట వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీగా జన…

ముక్కు, చెవుల నుంచి రక్తం కారి గ్రౌండ్‌లో కుప్పకూలిన విద్యార్థి..!?(వీడియో)

స్కూల్‌లో అసలేం జరిగింది? వేద న్యూస్, వరంగల్: విద్యార్థులందరూ హాయిగా గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా, ఓ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం కలకలం రేపుతోంది. చెవులు, ముక్కు నుండి రక్తం కారి పదో తరగతి విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. హన్మకొండ…