మల్కెపల్లి ఏరియా వివాదంపై హైకోర్టు దృష్టి
వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి గ్రామ పంచాయతీ షెడ్యూల్ ఏరియా వివాదం మంగళవారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో వాదనలు కొనసాగాయని, వచ్చే వారంలో తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు కేసును వాదిస్తున్న…