సాంకేతిక పదాలను బోధనాయోగ్యంగా మార్చుకోవాలి
ఉస్మానియా వర్సిటీ వీసీ ఆచార్య రవీందర్ వేద న్యూస్, చార్మినార్: భారతీయ రాజ్యాంగంలోని సంక్లిష్టమైన పారిభాషిక పదాలను, వాటి భావనలను విద్యార్థుల అవగాహనా సౌలభ్యం కోసం పునర్విచించవలసిన అవసరం ఉందని, ఆ దిశగా ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆచార్య రవీందర్ అన్నారు.…