ఐడీవోసీలో ‘మట్టి’ లంభోదరుడికి కలెక్టర్ పూజలు
వేద న్యూస్, సిరిసిల్ల టౌన్ : వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా, వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. అనంతరం తీర్థ…