అక్కడ 6 దాటితే భయం..భయం.. చిమ్మ చీకట్లో ప్రజలకు ఇక్కట్లు!
వేద న్యూస్, వీర్నపల్లి: అది మండల కేంద్రం.. నిత్యం ప్రభుత్వ అధికారులు ఆ ప్రాంతం లో తిరుగుతుంటారు. అలాంటే చోట సాయంత్రం 6 దాటితే చాలు.. చిమ్మ చీకటితో కండ్లు బైర్లు కమ్మేలా పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు వాపోతున్నారు. వీర్నపల్లి మండలకేంద్రంలో…