Tag: Illanthkunta

వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి

వేద న్యూస్,ఇల్లంతకుంట: వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఏ ఎం వి ఐ రజనీ దేవి పేర్కొన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని…

అనుమతి ఓ చోట.. తరలింపు మరోచోట.. ఇసుక ట్రాక్టర్ల సీజ్

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్, ముగ్గురిపై కేసు నమోదు దాచారంలో ఇల్లంతకుంట పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్త దాడులు వేద న్యూస్ , ఇల్లంతకుంట: ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడిన రెండు ట్రాక్టర్లను ఇల్లంతకుంట పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు…