రిపబ్లిక్ డే వేడుకకు జేఎస్ఎస్ లబ్ధిదారులకు ఆహ్వానం
వేద న్యూస్, వరంగల్: ఈ నెల 26న మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జన శిక్షణ సంస్థాన్ వరంగల్ లబ్దిదారులు ముగ్గురిని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఖాజా మసియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.…