Tag: janasena

దేశం గర్వించదగ్గ నాయకుడు జనసేనాని: శివకోటి యాదవ్

ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ బర్త్ డే వేద న్యూస్, వరంగల్: ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించడం జనసేన కార్యకర్తలు, నాయకులు గర్వించదగ్గ విషయం అని ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్…

 విద్యార్థికి అండగా జనసేన

జె.సికిలి స్కూల్‌ అడ్మిషన్ ఇవ్వలేదని బాధితురాలు వీడియో వెంటనే స్పందించి..ఆర్ కే సాగర్‌తో మాట్లాడిన లీడర్ శివకోటి స్వాతి కుటుంబానికి అండగా ఉంటామని జనసేన ఎమ్మెల్యే హామీ వేద న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట వాసికి అండగా ఉంటామని జనసేన…

జనసేన కార్యకర్తకు ప్రమాద బీమా చెక్కు అందజేత

వేద న్యూస్, ఓరుగల్లు: రోడ్డు ప్రమాదంలో మరణించిన నెక్కొండ మండల అలంకానిపేట గ్రామ జనసేన కార్యకర్త కొమ్ము రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అందజేశారు. జనసేన పార్టీ క్రియాశీలక…

పవన్ కల్యాణ్‌కు జనసేన నేత శివకోటి విజ్ఞప్తి

నర్సంపేట నియోజకవర్గ జనసైనికుల ఆవేదన అర్థం చేసుకోవాలని వినతి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం వరంగల్ నగరానికి నేడు(బుధవారం) ప్రచారానికి విచ్చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు ఆ…

ఇచ్చిన హామీలు మరిచిన రాష్ట్రసర్కార్

జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ విమర్శ ‘జనంతో జనసేన’లో ప్రజాసమస్యలు తెలుసుకున్న మెరుగు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: గతంలో పేదలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పార్టీ సర్కార్ మరిచిందని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి…

గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి సామాన్యుడిని గెలిపించండి

జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ “జనంతో జనసేన- ప్రజా బాట”లో భాగంగా చెన్నారావుపేటలో ప్రచారం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి సామాన్యులను గెలిపించాలని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు…

సామాన్యులకు అండగా జనసేన

– ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ – ‘జనంతో జనసేన-ప్రజాబాట’కు శ్రీకారం..గాజు గ్లాసుకు ఓటేయాలని అభ్యర్థన వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ: జనసేన పార్టీ సామాన్యుల కోసం పుట్టిందని, సామాన్యులకు అండగా ఉంటుందని ఆ పార్టీ…

యోధుడు బాపూజీ..నర్సంపేట జనసేన ఆఫీసులో ఘనంగా గాంధీ జయంతి

వేద న్యూస్, వరంగల్/నెక్కొండ: కోట్లాదిమంది ప్రజలు కుల, మతాలకు అతీతంగా పూజించే వ్యక్తి గాంధీ అని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మెరుగు శివకోటి యాదవ్ అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ…