ఆలిండియా బాడ్మింటన్ పోటీల్లో పతకం సాధించిన ఏసీపీ జితేందర్ రెడ్డి
వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మార్చి 17 నుంచి 22వ తేది వరకు హైదరాబాద్లోని పుల్లెల గొపిచంద్ అకాడమీలో నిర్వహించిన 16వ ఆలిండియా పోలీస్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో ఏసీపీ యం.జితేందర్ రెడ్డి కాంస్య పతకాన్ని సాధించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో…