టీయూడబ్ల్యూజే-హెచ్ 143 ఇల్లంతకుంట మండల అధ్యక్షుడిగా పైడి రాజు
ఎన్నికైన నూతన కార్యవర్గం వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం టియుడబ్ల్యూజే -హెచ్ 143 మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పైడి రాజు, ఉపాధ్యక్షులు చేరాల రాజు, ప్రధాన కార్యదర్శిగా…