జనంలోకి జనసేన అభ్యర్థి.. జవాను సతీమణి కి మర్రిపల్లి గూడెం జనం అండ దండలు
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి జనంలోకి విస్తృతంగా వెళుతున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మమతకు ప్రజలు ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఆమె బరిలోకి దిగగా, యువతరం…