నడిరోడ్డు మీద ఓ యువతిపై రసాయనాలతో దాడి! (వీడియో)
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న ఓ యువతి మీద కడిపికొండ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.…