Tag: lord sri rama

లాలపల్లిలో ఘనంగా శోభాయాత్ర

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో శ్రీరామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ యాత్రలో గ్రామస్తులు, రామ భక్తులు ‘‘జై శ్రీరామ్, జై శ్రీరామ్’’ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు.…

రామయ్య క్షమించండి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 తేదీ సరికొత్త యుగానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై రాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, మందిరంలో ఉంటారని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠతో రామ…

రాములోరి అక్షింతల వితరణ

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో రాములవారి టెంపుల్ లో అయోధ్య రాములోరి అక్షింతలకు శనివరాం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మికుంట పట్టణంలోని 27వ వార్డు, 25 వార్డ్, 29 వ వార్డు లో ఇంటింటికీ పంపిణీ చేశారు. జమ్మికుంట…

జనవరి 22న హాలిడే..!

వేద న్యూస్, డెస్క్ : భారత దేశంలో జనవరి 22 వెరీ స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈనేపథ్యంలో జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో సెలవు ప్రకటించారు. ఆ…

రాములోరి అక్షింతల వితరణ

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో అయోధ్య రాములోరి అక్షంతలు వితరణ కార్యక్రమం బుధవారంచేపట్టారు. రాములవారి టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలోని 16 వ వార్డు, 10 వార్డ్ లో ఇంటింటికీ రామజన్మభూమి అక్షింతలు పంపిణీ చేశారు.…

శ్రీరామ పూజిత అక్షింతల వితరణ మహోత్సవం

వేద న్యూస్, ఎలిగేడు: ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో శ్రీ రామ పూజిత అక్షింతల వితరణ మహత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీ రాముని అక్షింతల వితరణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు. గ్రామ ప్రజలు..‘‘జై…