అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు
వేద న్యూస్, డెస్క్ : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు అందజేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెడతామని ఆయన భరోసా…