సన్నబియ్యం ప్రతి పేదోడికి వరం..!
ఉగాది పండుగ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. మంత్రులు…