యాకూబ్ పాషాను కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనపై కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ బిజెపి ఎమ్మెల్సీ మల్క కోమరయ్య మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కురిక్యాల…