సుశీల్ గౌడ్ కి రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత
వేద న్యూస్, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు.ప్రతి సంవత్సరం పవిత్రమైన రాఖీ రోజున సోదరి తన ప్రేమతో రాఖీ కట్టడం మనసుకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందన్నారు.…