విధినిర్వహణలో బురదను లెక్కచేయని కరెంటు శాఖ ఉద్యోగులు
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: విద్యుత్ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో శభాష్ అనిపించుకున్నారు. వీణవంక మండల పరిధిలోని పోర్టల్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్, అసిస్టెంట్ లైన్ మెన్ పిట్టల శ్రీకాంత్ తమ విధి నిర్వహణ ను చక్కగా నిర్వర్తించారు.…