Tag: Nallabelly

లారీ ఢీకొని వ్యక్తి మృతి

వేద న్యూస్, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం శనగరం గ్రామ శివారులో నేషనల్ హైవే-365లో బుధవారం ఉదయం లారీ ఢీకొట్టడంతో ఒక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం చెందాడు. అర్వాయపల్లి గ్రామానికి చెందిన బసవరాజులు కుమార్ స్వామి (50) రోడ్డు దాటుతుండగా ఘటన జరిగింది.…