బొంతుపల్లిలో ‘బొడ్రాయి’ ఉత్సవాలకు పాడి ఉదయ్ నందన్రెడ్డి రూ.20 వేల విరాళం
వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఈ ఉత్సవాలకు యప్టీవీ, టురిటో ఫౌండర్, సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి విరాళంగా రూ.20 వేలు…