కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్య
వేద న్యూస్, పరకాల: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండలోని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో…