జగ్గారావుపల్లి గ్రామ శివారు వరద కాలువ వద్ద పోలీసుల ఆకస్మిక దాడి
పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని జగ్గారావుపల్లి గ్రామ శివారులోని వరద కాలువ పక్కన పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపు దాడి చేశారు..బోయినిపల్లి ఎస్ఐ రాజ్ కుమార్కు అందిన…