జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా ఆవాస విద్యార్థుల ర్యాలీ
వేద న్యూస్, జమ్మికుంట: డిసెంబర్ 3, 1984 లో భూపాల్ లోని యూనియన్ కార్బైడ్ పురుగు మందు తయారీ కర్మాగారం నుండి మైక్ అనే విషవాయువు లీకేజీ కారణంగా దాదాపు 10 వేల మంది అమాయకులు అసువులుబాసారు. ఈ నేపథ్యంలో బుధవారం…