Tag: Praja palana

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన:రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్ : ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం జిడబ్ల్యు ఎం సి కమిషనర్…

6గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలి

కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రతాప్ నగర్ లోని అంబేద్కర్ భవన్ లో 6 గ్యారంటీల ధరఖస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న 18వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి…

అర్హులైన వారందరు ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

వరంగల్ కలెక్టర్ పి. ప్రావీణ్య వేద న్యూస్,వరంగల్ : ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలోని 24 వ డివిజన్ ఎల్లంబజార్ కమ్యూనిటీ హల్ లో, 25వ డివిజన్…

ప్రజాపాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి ‘ప్రజాపాలన’కు విశేష స్పందన: కాంగ్రెస్ పార్టీ నాయకులు వేద న్యూస్, జమ్మికుంట: ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి తెలిపారు. మంగళవారం…

అవ్వను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే దొంతి

వేద న్యూస్, నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఓ అవ్వ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అది చూసి జనం సంతోషం వ్యక్తం చేశారు. తమ నాయకుడు ప్రజా నాయకుడని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి…

ప్రజల వద్దకే ‘ప్రజాపాలన’ :నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శనివారం ఆయన నర్సంపేట పట్టణంలో ‘ప్రజా పాలన’ అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 6,…

కాంగ్రెస్ ప్రభుత్వం..పేదల ప్రభుత్వం

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట వేద న్యూస్, సుల్తానా బాద్: ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామం, సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన”…

గ్యారంటీ దరఖాస్తులపై ప్రజలకు అవగాహన

వేద న్యూస్, వరంగల్ : ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ సదస్సులలో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు అభయహస్తం 6 గ్యారంటీ దరఖాస్తుల సమర్పణపై కాంగ్రెస్ పార్టీ నాయకులు…

మంత్రులకు తుమ్మేటి సమ్మిరెడ్డి ఘన స్వాగతం

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: కరీంనగర్ జిల్లాకేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఐటీ శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు, జిల్లాకు మొదటిసారి విచ్చేసిన జిల్లా…

ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను పటిష్టంగా నిర్వహించాలి

రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, వరంగల్ జిల్లా : జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల…