సిటీ కాలేజీలో రాజనీతి శాస్త్ర విభాగం జాతీయ సదస్సు
వేద న్యూస్, చార్మినార్: ప్రభుత్వ సిటీ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం, కమిషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ, ఢిల్లీ సంయుక్తంగా రెండ్రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నదని సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య బాల భాస్కర్ మంగళవారం ఒక…