దామెర పాలనాధికారిగా రంగాచారి బాధ్యతల స్వీకరణ
వేద న్యూస్, హన్మకొండ/దామెర: గురువారం తో గ్రామ పంచాయతీలలో ప్రస్తుత పాలక వర్గం పదవీకాలం ముగిసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జీపీల్లో ప్రత్యేక పాలన తీసుకొచ్చింది. ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల మేరకు కలెక్టర్లు గ్రామాల్లో స్పెషల్…