ఇందిరానగర్ అమ్మవారికి భక్తుల మొక్కుల సమర్పణ
భక్తులకు అన్నదానం వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ అమ్మవారికి ఆలయంలో భక్తులు ఆదివారం మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం…