పట్టభద్రులు ఓటును నమోదు చేసుకోవాలి
ఆర్టీఐ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి చంటి ముదిరాజ్ వేద న్యూస్, వరంగల్ టౌన్: పట్టభద్రులందరూ తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆర్టిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ అన్నారు. వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు…