శాంతియుత ఎన్నికల కోసం పోలీసుల కవాతు
వేద న్యూస్, రుద్రూర్ : స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో శాంతియుత ఎన్నికల కోసం బోధన్ ఏసీపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం పోలీసుల కవాతు నిర్వహించారు. గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ…