*సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి*
– ఏసీపీ సతీష్ బాబు వేద న్యూస్, శాయంపేట: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పరకాల ఏసిపి సి.సతీష్ బాబు అన్నారు. సోమవారం మండలంలోని ఏంజెపి బాలుర పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా…