శ్రీవిద్యారణ్య ఆవాసంలో మాతృ సమ్మేళనం
వేద న్యూస్, జమ్మికుంట: శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం జమ్మికుంట లో సప్తశక్తి సంగం ” ( మాతృ సమ్మేళనం ) ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత కార్యదర్శి శ్రీమతి అనఘా వేంకటలక్ష్మి…