క్రమబద్ధీకరణ వెనకున్న కథాకమామిషు ఏమిటో.. ఎవరికి ఎరుకనో?
వేద న్యూస్, ఇల్లందకుంట: ఇల్లందకుంట మండల పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామ పారిశుధ్య కార్మికుడు వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంతో పాటు స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. 15 ఏండ్లుగా గ్రామపంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్న తనను క్రమబద్ధీకరించకుండా అన్యాయం చేశారంటూ…