నేషనల్ డయాబెటిస్ డే.. మధుమేహ పేషెంట్స్ ఈ డైట్ పాటించాల్సిందే..
ప్రతిరోజూ మూడు సార్లు సమతుల్య ఆహారం తీసుకోవాలి డాక్టర్ ఊడుగుల సురేశ్ వేద న్యూస్, జమ్మికుంట: మారుతున్న జీవనశైలి వల్ల మానవాళి రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటోంది. కాగా, ఆరోగ్యకరమై లైఫ్ స్టయిల్ కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని ఎక్స్పర్ట్స్…