తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ముందు MPTC, ZPTC ఎన్నికలు తర్వాత పంచాయతీ ఎన్నికలు మొదటగా అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ 30, నవంబర్ 4, 8న మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు
ముందు MPTC, ZPTC ఎన్నికలు తర్వాత పంచాయతీ ఎన్నికలు మొదటగా అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ 30, నవంబర్ 4, 8న మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు
ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, గంగాధర: తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్…
పట్టుదలతో కల సాకారానికి కసరత్తు ‘ఫైర్’ వదలకుండా ముందుకు సాగిన కెరటం గ్రూప్-2 అధికారిగా నిలిచి యువతకు ఆదర్శంగా ఎదిగిన తీరు కనగర్తి వాసికి గ్రామస్తులు, సన్నిహితుల శుభాకాంక్షలు వేద న్యూస్, ఇల్లందకుంట: పట్టుదల, అకుంఠిత దీక్ష ఉంటే చాలు.. అనుకున్న…
టేక్మాల్ సొసైటీ చైర్మన్గా యశ్వంత్ రెడ్డి వేద న్యూస్, టేక్మాల్ : టేక్మాల్ సొసైటీ చైర్మన్గా పాత పాలక వర్గమే యథాతథంగా కొనసాగుతుందని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో.. మెదక్ జిల్లా టేక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా యశ్వంత్…
వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వం అంగన్ వాడీ నూతన భవనాన్ని నిర్మించింది. మూడు నెలల క్రితం భవనం ప్రారంభం కాగా, మూడు నెలలుగా సజావుగా…
వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామంలోని వేప చెట్ల కింద మహిళలు కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు. పూల సింగిడి… సందర్భంగా “ఒక్కేసి పువ్వేసి వేసి చందమామ” అంటూ చక్కగా…
ఓ రైతు వినూత్న ఐడియా మొక్కజొన్న పంటకు రక్షణగా ప్రధాని మంత్రి కటౌట్ ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు వేద న్యూస్, వరంగల్: ‘‘మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా!’’ అవునండీ.. మీరు చదివింది నిజమే.. మొక్కజొన్న పంటకు కాపలాగా భారత ప్రధాన మంత్రి…
విద్యాలయం ఆవరణ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక రైతు వేదికను ఆకస్మికంగా తనిఖీ చేసి.. జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా…
కోనరావుపేటలో పశు వైద్యశాల నిర్లక్ష్యం, ప్రజల ఆగ్రహం వేద న్యూస్, కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పశు వైద్యశాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు సరి కాదని అంటున్నారు.…
వేద న్యూస్, ఇల్లందకుంట: రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. పంటకు యూరియా కోసం అన్నదాతలు పొద్దుగాల 5 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు లైన్ లో పెట్టి.. మరీ పీఏసీఎస్ ఎదుటే నిలుచుంటున్నారు. ఇక ఒక రైతుకు ఒకటే…