నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నేతలు
వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ సీఐగా బదిలీపై వచ్చిన చంద్రమోహన్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఆయన్ను కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ మాజీ ఎంపీపీ ఆవుల…